Exclusive

Publication

Byline

ఇంటర్నెట్ అంతరాయాలపై భగ్గుమన్న కేటీఆర్.. సర్కస్ చూడాల్సి వస్తోందంటూ విమర్శలు

భారతదేశం, ఆగస్టు 20 -- హైదరాబాద్: హైదరాబాద్‌లో అకస్మాత్తుగా ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడటంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకు... Read More


రోజూ 90 నిమిషాల వ్యాయామంతో పదేళ్లు ఎక్కువ బతకొచ్చంటున్నారు ఈ కార్డియాలజిస్ట్

భారతదేశం, ఆగస్టు 20 -- ఆరోగ్యంగా జీవించడానికి, ఆయుష్షు పెంచుకోవడానికి వ్యాయామం అత్యంత శక్తిమంతమైన ఔషధమని ప్రపంచవ్యాప్తంగా నిరూపితమైంది. ప్రముఖ కార్డియాలజిస్ట్, ఫంక్షనల్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ అలోక్... Read More


నేడు కొనుగోలు చేయాల్సిన 8 స్టాక్స్: నిఫ్టీ 25 వేల మార్క్‌ను దాటుతుందా?

భారతదేశం, ఆగస్టు 20 -- మంగళవారం ట్రేడింగ్‌లో భారత స్టాక్ మార్కెట్ మరోసారి జోరు చూపించింది. ప్రధాన సూచీ నిఫ్టీ 50, కీలకమైన 25,000 మార్కుకు చేరువగా ముగిసింది. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, స్వల్పకాల... Read More


18 కిలోల గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు డ్రగ్స్ స్మగ్లర్ల అరెస్టు

భారతదేశం, ఆగస్టు 20 -- హైదరాబాద్: నగరంలో డ్రగ్స్ స్మగ్లర్ల ఆగడాలను అడ్డుకోవడంలో హైదరాబాద్ పోలీసులు మరోసారి విజయం సాధించారు. దాదాపు 18 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇద్దరు నిందితులను అరెస్టు... Read More


నాలుకపై పుండ్లు, ఎర్రటి మచ్చలు.. నాలుక క్యాన్సర్‌లో 7 ప్రారంభ లక్షణాలు ఇవే

భారతదేశం, ఆగస్టు 20 -- మనం తీసుకునే ఆహారాన్ని నమలడానికి, మాట్లాడటానికి, రుచిని గుర్తించడానికి.. ఇలాంటి ఎన్నో ముఖ్యమైన పనులకు నాలుక సహాయపడుతుంది. కానీ, నోటి క్యాన్సర్‌లలో ఒకటైన నాలుక క్యాన్సర్ (Tongue ... Read More


ఇన్ఫోసిస్ ఉద్యోగులకు తీపికబరు.. 80 శాతం పనితీరు బోనస్

భారతదేశం, ఆగస్టు 20 -- ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) తన ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. తొలి త్రైమాసికంలో మంచి ఆర్థిక ఫలితాలు నమోదు చేయడంతో, ఉద్యోగులకు సగటున 80 శాతం పనితీరు బోనస్ (Performanc... Read More


ఆన్‌లైన్ గేమింగ్‌ బిల్లుకు వాయిస్ ఓటింగ్‌తో ఆమోదం.. వ్యసనం, ఆర్థిక మోసాలను అరికట్టడమే లక్ష్యం

భారతదేశం, ఆగస్టు 20 -- న్యూఢిల్లీ: ఆన్‌లైన్ గేమ్‌ల వ్యసనం, మనీ లాండరింగ్, ఆర్థిక మోసాలను అరికట్టడానికి ఉద్దేశించిన 'ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు'కు లోక్‌సభ బుధవారం ఆమోదం తెలిప... Read More


రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

భారతదేశం, ఆగస్టు 20 -- అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లను (RTIH) ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 5 ఇతర కేంద్రాలను కూడా ఆయన వర్చువల్... Read More


ఆరోపణల ఆధారంగానే పదవులు ఊడుతాయా? పీఎం, సీఎం తొలగింపు బిల్లులపై ఎంపీల నిరసన..

భారతదేశం, ఆగస్టు 20 -- ముఖ్యమంత్రులు, మంత్రులు, చివరికి ప్రధానమంత్రిని కూడా కేవలం ఆరోపణల ఆధారంగా, కోర్టులో దోషిగా నిరూపణ కాకముందే పదవి నుంచి తొలగించేందుకు కొత్త చట్టాలను తీసుకురావాలని బీజేపీ ప్రభుత్వం... Read More


సూర్యుడిలా వెలిగిపోనున్న సోలార్ షేర్లు.. 'నువామా' అంచనాలు ఇవే

భారతదేశం, ఆగస్టు 20 -- సోలార్ ప్యానెల్స్ తయారు చేసే ప్రముఖ కంపెనీలైన వారీ ఎనర్జీస్ (Waaree Energies), ప్రీమియర్ ఎనర్జీస్ (Premier Energies) షేర్లు రానున్న రోజుల్లో మరింత మెరిసిపోనున్నాయి. ఈ రెండు కంపె... Read More